Header Banner

సింహాచ‌లం దుర్ఘ‌ట‌నపై మంత్రి లోకేశ్‌, పురందేశ్వ‌రి దిగ్భ్రాంతి! మృతుల కుటుంబాల‌కు..

  Wed Apr 30, 2025 11:48        Politics

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌పై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నారు. క్ష‌త‌గాత్రుల‌ను విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. హోంమంత్రి అనిత ప్ర‌మాద‌స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న‌ట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. సింహాచ‌లం దుర్ఘ‌ట‌నపై బీజేపీ ఏపీ రాష్ట్ర‌ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి ద‌ర్శ‌నం కోసం క్యూలైన్‌లో ఉన్న ఏడుగురు భ‌క్తుల మృతి బాధాక‌ర‌మ‌న్నారు. స్వామివారి చందనోత్సవ స‌మ‌యాన ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. అటు ఈ దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ మంత్రులు నారాయ‌ణ‌, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి ర‌వి, సంధ్యారాణి, కొల్లు ర‌వీంద్ర‌, నిమ్మ‌ల రామానాయుడు, అన‌గాని సత్య‌ప్ర‌సాద్‌, అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.    

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting